అటువంటిది విష్ణ్వాంశ మెండుగా ఉండి ఒక రాష్ట్రాన్నే శాసించే అధికారిగా, సద్గురువుల పాదాలకు నమస్కరించి వారిని సత్కరించడం, సమ్మానించడం నిజంగా ఎంత ముదావహమైన సందర్భమో కదా…..
Vinay Kumar Aitha's Personal blog. :)
Viewers may feel free to read thru / copy from / comment on any of my posts as I draft/save them for universal peace.. :)
Monday, December 23, 2019
శ్రీ చాగంటి సద్గురువులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ | శ్రీ కే.సీ.ఆర్ గారి గురువందన పూర్వక చిరు సత్కారం…… :)
అటువంటిది విష్ణ్వాంశ మెండుగా ఉండి ఒక రాష్ట్రాన్నే శాసించే అధికారిగా, సద్గురువుల పాదాలకు నమస్కరించి వారిని సత్కరించడం, సమ్మానించడం నిజంగా ఎంత ముదావహమైన సందర్భమో కదా…..
శ్రీ చాగంటి సద్గురువుల " భాగవతసప్తాహం " మార్గశిర కృష్ణ పంచమి ( 2019-డిసెంబర్-16 ) :)
ఎవ్వరికైనా ఉండేది సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని, ఆది వారాలే....
ఎవ్వరు పుట్టిన ఈ 7 రోజుల్లోనే......
ఎవ్వరు గిట్టినా ఈ 7 రోజుల్లోనే.....
కాబట్టి ప్రతిరోజు కూడ ఈశ్వరుణ్ణి స్మరిస్తు బ్రతకడమే జీవితం......
ఈశ్వరుడిని విస్మరించడమే మరణం.... అది ఎల్లప్పుడు గుర్తుండడానికి 7 రోజుల సప్తాహం గా రాశీభూతమైన పరమాత్మతత్వాన్ని అత్యంత సులభగ్రాహ్యం గా జీవుడికి అందించే శ్రీమద్భాగవతాన్ని వినడం....."
అనే సమన్వయం తో పాటుగా.......
" ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా....." అనే పేరుతో ఆర్తితో పిలిచిన ప్రతిభక్తుడిని అక్కునజేర్చుకొని కరుణించి కాపాడుతున్నాడు కదా అని అనిపించింది.....
" కైవల్యసిద్ధిని గడించడం", " పంచ విధ మోక్షాలకు " అర్హతను సాధించడం" అనగా ఇక జీవుడిగా ఏ లోకంలోకి, ఏ రూపము తీసుకొని రావలసిన పరిస్థితి లేకుండ జీవస్వతంత్రత లభించడం అనే సర్వోన్నత సాధనా ఫలం కేవల దైవానుగ్రహంగా లభించడం......,
అనేలా.........,
2. తపోలోకం
3. జనోలోకం
4. మహర్లోకం
5. సువర్లోక
6. భువర్లోకం
9. వితలం
10. సుతలం
11. తలాతలం
12. రసాతలం
13. మహాతలం
14. పాతాళం
పుణ్యం మొత్తం ఖాళి చేసుకొని
పాపాలను మూటకట్టుకొని 7 అధోలోకాల వైపునకు జీవయాత్ర సాగించాడమైనా అందరికి ఉండేవి 7 రోజులే......
భగవద్ప్రీతికరంగా మనం జీవించి ఆయన అనుగ్రహానికి పాత్రతను సమకూర్చుకోవడమే ప్రతి జీవుడి లక్ష్యం......
చూసి ఇచ్చుకోవాలి తెలుసా...."
"దశపూర్వేశాం దశాపరేశాం మద్వంశ్యానాం....." అనగా అటు 10 తరాలు ఇటు 10 తరాలు మన తరం మొత్తం 7 * 3 = 21 తరాలు తరిస్తాయి తెలుసా..... "
తూలనాడి వీలైతే చేతలతో కూడా హింసించి వాళ్ళ బాధకు కారణమై జీవించడం సమాజంలో తరచుగా మనం చూసే సత్యం....
అన్ని జాఢ్యాలు వారి జీవితంలో భాగమై ఎవ్వరిని కూడా గౌరవించని, ఓర్వని, మెచ్చుకోని, ఆఖరికి భరించని రీతిలో తమ అక్కసును అనునిత్యం ఎవరు పడితే వారిపై వెళ్ళగక్కుతుంటారు....
అది భీకర ప్రళయాగ్నిని తనలో నింపుకున్న పిడుగై నీపై విరుచుకుపడి సమూలంగా దహించివేయగలదు అనితెలిసిననాడు నింగిని గౌరవించడం నేర్చుకుంటావేమో.......
సముద్రపు కెరటాలను నలుదెసల వ్యాప్తిగావించి కొబ్బరి చెట్లను సైతం పెకిలించివేసే తుఫాను తాలుకా సుడిగాలి హోరు కాగలదు అని తెలిసిన నాడు గాలిని గౌరవించడం నేర్చుకుంటావేమో.......
అవి అరణ్యాలను సైతం దహించివేసే దావానలకీలలు కాగలవు అని తెలిసిననాడు అగ్నిని గౌరవిస్తావేమో....
అవి వచ్చి విరుచుకుపడి అన్నిటినితనలోకి ఈడ్చుకుని దూసుకుపోయే సునామి తాలూకా కెరటాలు కాగలవు అని తెలిసిననాడు నీటిని గౌరవిస్తావేమో....
అది కొన్ని వందల మెగావాట్ల విద్యుత్ శక్తిని తనలో ప్రవహింపజేసుకుంటూ అజాగ్రత్తగా చెయ్యేసినవాడిని అక్కడికక్కడే మాడి మసిజేసే కరెంట్ తీగ కాగలదు అని తెలిసిన నాడు భూమిని, భూసంపదను గౌరవిస్తావేమో....
అది సాక్షాత్ ఆదిశేషుని అంశగా వచ్చిన మేలిమిజాతి శ్వేతనాగై నిన్ను కబలించిననాడు, మనకు గౌరవం ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వారిని మనం కూడా గౌరవించాలి అని గుర్తిస్తావేమో.....
అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు,
ఈశ్వరుడు......
మీకు సరైన సనయంలో సరైన విధంగా చెక్ పెట్టడానికే మిమ్మల్ని ఉపేక్షిస్తున్నాడు అని తెలుసుకునే ఇంగితం కూడా లేకుండా ఆ వ్యక్తి తాలూకా వారందరిని ప్రతికూలంగా మలిచి ఆ వ్యక్తిని దెబ్బతీయాలని చూసే మీకు కాలమే తగు రీతిలో సమాధానం చెప్పగలదు...."
అని తూలనాడుతావేమో.....
ఆ వ్యక్తిలోకి ఈ బ్రహ్మాండాన్నిసైతం బద్దలకొట్టగలిగే చిత్శక్తి వచ్చిచేరి యావద్ విశ్వాన్ని తన పిడికిట బంధించే వ్యక్తిత్వమది అని తెలిసిననాడు ఇతరులను కేవలం వారి శరీరానుగుణంగా కాక దేశకాలానుగుణంగా గౌరవించడం నేర్చుకుంటావేమో......
అని చెప్పే ఈ పద్యం నిజంగా ఎంతటి భావుకతను తనలో నిక్షిప్తం చేసుకుందో కదా......
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్. "
ఆ ప్రయత్నపూర్వక భగవద్ స్మరణను
మనకు అబ్బేలా పెద్దలు శ్రీమద్భాగవతాన్ని సప్తాహంగా మనకు సెలవిచ్చారు.....
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ
మౌనిహౄదయస్థునకు మాటేడ పలుకేడ జ़్జానస్వరూపునకు గాన విన నేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణున కవుగాములేడ
Friday, December 6, 2019
శ్రీకరి శ్రీపుష్పయాగ వైభవం.....! :)
సిరులతల్లికి సుమనోహర సుమసరాల సందోహం.....!!
ఈ శ్రీపుష్పయాగ చిత్రాలు భక్తులకు కనులపండువగా భలే ఉన్నాయి కదు.....😊
లౌకికంగా, శాస్త్రప్రకారంగా / ఆధ్యాత్మికంగా, దైవికంగా, తాత్వికంగా, ఇలా వివిధ కోణాల్లో ఒక్కో ప్రత్యేకత, ఒక్కో విశిష్టత, ఒక్కో ఘనత ఉంటుందనేది మన పెద్దల ఉవాచ......
అచ్చం అదేవిధంగా శాస్త్రోక్తమైన పూజాక్రతువులు కూడా తమ నిర్దేశిత ప్రయోజనాన్ని భక్తులకు సమకూర్చిపెడతాయి అనేది పెద్దలచే రూఢమైన అధ్యాత్మ సత్యం.......)
**https**://m.facebook.com**/story.php?story_fbid=**10217907148963715**&id=**1033694038**
)
ప్రత్యేకతతో ఉంటుంది......
మన ఇతిహాస పురాణాల్లో కూడా వివిధ పుష్పాల గురించిన సంఘటనలు కలవు......
( ఎన్నటికి వాడని పువ్వులతో పరిమళభరితంగా సదా వికసితమై ఉండడం, పూసిన ప్రతి దేవ పారిజాతపుష్పం ప్రార్ధించిన వారి ఒక కోరికను తీర్చడం అనేది వీటి ప్రత్యేకత.....)
( తేనెకు గల ఆంల తత్వరీత్యా అది వేడిచేస్తే ఔషధం కాస్త విషంగా మారుతుంది.... జుత్తుకు తేనె రాస్తే తల ముగ్గుబుట్ట అవుతుంది....
( అనగా వెంట్రుకలు తెల్లబడిపోతాయి....)
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌమ్యౌ సదానుభవేపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 3 ||
🙏🙏🙏🙏🙏 😊
అన్నమాచార్యులవారు కూడా 'అలర్మేల్మంగమ్మ అలక' అనే భావమంజరిని విరబూసిన సుమాల గుబాలింపుతో ఊగిసలాడే కొమ్మల రెమ్మల కోమల దోబూచులాటగా ఎంతో చక్కనైన ఈ క్రింది సంకీర్తనా సౌరభంలో ఒలికించారు......😊
********************************************
ప: అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ
చ: నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ
చ: నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని
ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా
చ: చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ
********************************************
Wednesday, November 13, 2019
శ్రీ వెంకయ్యనాయుడి గారి ఈ చిరు వ్యాసం ,భాషాభారతికి బహుచక్కని బహుమానం... :)
Vinay Kumar Aitha
శ్రీయుతమై సకల శ్రేయోదాయకమై వర్ధిల్లే మాతృభాషా ప్రాముఖ్యతనూ, ప్రాభవాన్ని, ఎంతో పరిణతి గల పదసంపదతో పొందుపరిచిన భారత ఉపరాష్ట్రపతి, భారతదేశ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని మాన్యులైన నేతల్లో ఒకరైన రాజనీతిజ్ఞ్యులుగా, అనర్గళ వక్తగా, దేశభక్తి మెండుగా గల భరతమాతబిడ్డడిగా, 'సెక్యులరిజం' అనే భావజాలాన్ని సరైన రీతిలో సమన్వయపరచగల సాధికారవ్యక్తిత్వసంపన్నులుగా పేర్గాంచిన
గౌ|| శ్రీ వెంకయ్యనాయుడి గారి
ఈ చిరు వ్యాసం నిజంగా
కడు రమణీయం.....
బహుభంగిమల సందేశాత్మకం.....
భాషాభారతికి బహుచక్కని బహుమానం ఈ భవ్యభావనాత్మకమైన భాషాభావజాల ఉల్లేఖనం.....🙏😊👏
TWITTER.COM
“తెలుగు మాధ్యమంలో విద్యాబోధన అవసరం, దాని గొప్పదనంపై *'అందరికోసం అమ్మభాష'* పేరిట ఇవాళ్టి ఈనాడు దినపత్రికలో ప్రచు....
గౌ|| శ్రీ వెంకయ్యనాయుడి గారి
ఈ చిరు వ్యాసం నిజంగా
కడు రమణీయం.....
బహుభంగిమల సందేశాత్మకం.....
శ్రీచాగంటి సద్గురుదంపతులకు పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ on Nov-03-2019 :)....
శ్రీ వికారి కార్తీక శుద్ధసప్తమి భానువాసర సాయంసంధ్యానంతరం జరిగిన పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ.....
తెలుగు లలితకళాతోరణంలో ఆస్తికులెల్లరికి అమితమైన ఆనందాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక కార్యక్రమం......😊
(
శ్రీ జొన్నవిత్తుల గారు,
శ్రీ కే.వి. రమణాచారి గారు,
శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు,
శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు,
శ్రీ హరీష్ రావ్ గారు,
.
.
......)
ఆ బిరుదులను, సత్కారాలను గురువుగారు మరునాడు సంధ్యవార్చే సమయంలో వారి అర్ఘ్యపాత్రలోని గంగలో నీటిబిందువులలా భావించి వాటిని ఈశ్వరార్పణం గావించి యథావిధిగా వారి ప్రవచనాప్రస్థానంలో సాగిపోతుంటారు అనేది అందరికి విదితమైన సత్యమే....
ఆ లత యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
ఆ ఇరువురికి అనుసంధానకర్తగా వ్యవహరించిన చైతన్య శక్తిసంఘాతానికి సంబంధించినది అని సమాధానం చెప్పవలసి ఉంటుంది.....
ప్రకృతియొక్క అదే చైతన్య శక్తి,
నిలుపుకున్నారు.....)
భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, సుజ్ఞ్యానం అనిపించుకోదు..... అది మన స్వోద్ధరణ కోసమే అని భావించి స్వీకరించి తరించడంలోనే ప్రజ్ఞ్యానం దాగుంటుంది......!!
మనుష్యులకు రుచించని రీతిలో ఉండే ఆ మకరందాన్ని తియ్యని మధువుగా మార్చే కళ కేవలం ఆ తేనేటీగకు మాత్రమే కలదు.....అన్యులకు అది అసాధ్యం......అందుకే ఇంత ఆధునిక యుగంలోకి వచ్చినాసరే, ఆకాశంలోకి రయ్యిన ఎగిరి చంద్రుడితో పాటుగా పక్క గ్రహాలపైకి కూడ వెళ్ళి ఆవాసాలు ఏర్పాటుచేసుకునేందుకు కావలసిన నీటివనరులు ఉన్నాయో లేదో కనుక్కునేంతగా రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిందేమో కాని పక్కనే ఉన్న చెట్టు పై ఉన్న పూలనుండి డైరెక్ట్ గా తేనేను పిండుకొని తాగే టెక్నాలజి కనిపెట్టడం మానవులకు సాధ్యపడలేదు.
పైగా పంచే కొద్ది పెరిగేదే కాని ఎన్నటికి తరగనిది ఈ కడుచక్కనైన అలౌకిక అధ్యాత్మమధువు.....
" దృష్ట్వా సీతా....." అని తియ్యని కబురు తీసుకువచ్చినందుకు సుగ్రీవుడు సంతసించి తన ఉద్యానవనంలోని తేనెపట్లనుండి హాయిగా తేనె తాగి అక్కడి పళ్ళను ఆగరించి విందు చేసుకోండని చెప్పగా వానరసైన్యం బాగ తేనెతాగి మత్తెక్కి అక్కడే నిద్రపోయినట్టుగా.....
" దార్లో ఉన్న లంబాడి తండాల్లో ( కొండాపూర్ స్టాప్లో ) బస్సు కొంచెం సేపు ఏదో రిపేర్ వచ్చి ఆగిపోతే బావుణ్ణు.....హాయిగా ఎదైనా చెట్లపై తేనెటీగలు లేని వాటిలో ఉన్న తేనెని పిండుకొని తీస్కెళ్ళొచ్చు......" అని అనుకునే వాణ్ణి.....😁 )
నమో నమః....... శ్రీగురుపాదుకాభ్యాం.....🙏🙏🙏🙏🙏







