Vinay Kumar Aitha's Personal blog. :)
Viewers may feel free to read thru / copy from / comment on any of my posts as I draft/save them for universal peace.. :)
Saturday, June 19, 2021
Shree N.V.Ramana gaaru, HH hon'ble CJI, visits the Pearl City. .😊🍟🍨👏💐
Thursday, June 17, 2021
శ్రీ యాదాద్రి లక్ష్మీనారసిమ్హుడి ఆలయ అపురూప దృశ్యమంజరి.......!
శ్రీ యాదాద్రి లక్ష్మీనారసిమ్హుడి ఆలయ ఈ అపురూప దృశ్యమంజరి.......!
ఆహా అని అనిపించకమానదు కద....!
శ్రీపాంచరాత్ర ఆగమోక్త విధంగా ఆలయ ప్రాకార స్థిరీకరణ....
తరతరాలకు తరగని వన్నెలలదబడి
యుగయుగాలకు జగజగాలకు శాశ్వతంగా శ్రీలక్ష్మీనారసిమ్హుడి దేదీప్యదివ్యదైవికప్రభలను వెదజల్లే విధంగా ఎంతో ఘనమైన రీతిలో ఆలయ నవీకరణ జరిగి బాలాలయం నుండి గర్భాలయానికి వేంచేసి భక్తులను ఘనంగా అనుగ్రహించేందుకు సంసిద్ధమౌతున్న శ్రీలక్ష్మీనారసుమ్హుడి వైభవం అంతని ఇంతని వర్నించనలవి కానిది కద....
ఒక హాస్పటల్కో, స్కూల్కో, హోటల్కో వేళ్ళాలంటేనే ఆ ప్రాంతం ఎంత పరిశుభ్రంగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఎంత సప్రామాణికంగా ఉంది, ఇత్యాదివన్నీ చూసి ఏది చాలా బావుందో వాటి దెగ్గరికే వెళ్ళడానికి మనం సమ్మతిస్తామే...
మరి అటువంటిది
నమ్మి కొలిచే ఎందరెందరో భక్తులకు
ఆరోగ్యం,విద్య/జ్ఞ్యానం,పుణ్యం/ఐశ్వర్యం, ఇత్యాదివన్నీ కూడా అనుగ్రహించే దేవాలయం
ఎంత ఘనంగా ఉండాలి..?
ఎంత సప్రామాణికంగా ఉండాలి...?
ఎంత దృఢంగా ఉండాలి...?
ఎంతటి శాస్త్రీయ వైభవంతో అలారారే విధంగా ఉండాలి...?
ఎంతటి షోడశకళాత్మక దైవత్వం ఉట్టిపడేలా ఉండాలి..?
అనేది ఎవరో కొందరు మహనీయులకు మాత్రమే స్ఫురించే వైజ్ఞ్యానిక అంశం...
అవ్విధంగా ఒక ఆలయాన్ని తీర్చిదిద్దాలనే
సంకల్పం, సంపత్తి, అధికారం, తీరిక, చిత్తశుద్ధి, కార్యాచరణ ప్రణాళిక, ఇత్యాదివన్నీ ఉండడం ఒకెత్తు...
వాటన్నిటినీ ఒక క్రమపద్ధతిగా ఆచరణాత్మక దృక్కోణంలో ఆహ్వానించి, అమలుపరిచి భక్తులకు / లోకానికి అందివ్వడం ఒకెత్తు ..
ఈ ఇరు పార్శ్వములను సమన్వయపరుస్తూ ఇన్నాళ్ళుగా సాగిన ఎందరో శ్రామికుల శ్లాఘనీయమైన శ్రమ ఒక అత్యత్భుతమైన దేవాలయంగా రూపాంతరం చెంది ఇవ్విధంగా కళ్ళెదుట సాక్షాత్కరించే సత్యమై నిలిచి ఎందరో జీవితాలకు దైవిక ఆపన్న హస్తాన్ని అందించే అమరుల ఆలంబనగా భక్తలోకానికి అందిరావడం నిజంగా ఎంతో హర్షించవలసిన విశేషం...
శ్రీలక్ష్మీనారసిమ్హ స్వామివారు అతిత్వరలో వారి గర్భాలయంలో షోడశకళాప్రపూర్ణులై కొలువై,
ఈ కలియుగ భక్తుల ఈతిబాధలను ఛీల్చి చెండాడే ఉగ్రనారసిమ్హుడిగా ఒకవైపు,
భక్తుల పాలిటి కొంగుబంగారమై ఉండే సౌమ్య నారసిమ్హుడిగా మరోవైపు,
వర్ధిల్లుతూ,
దేవాదాయధర్మాదాయ శాఖచే
కొత్తగా ప్రవేశపెట్టబడిన బెల్లం లడ్డూల ప్రసాదం కూడా భక్తుల్లెల్లరికి బాగా అందుబాటులోకి
రావాలని ఆకాంక్షిద్దాం...😊👏🍨💐🤨🍟🍕
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణోః
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్ధన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్...🙏
https://twitter.com/KTRTRS/status/1403923427245780994?s=19
Monday, June 14, 2021
The power of altruistic communication...!
Friday, June 4, 2021
శ్రీ తన్నీరు హరీష్ రావ్ గారికి,(గౌ || రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు) హార్దిక 50వ జన్మదినోత్సవ శుభాభినందనలు....😊🍟🍨💐🍕
శ్రీ తన్నీరు హరీష్ రావ్ గారికి,
(గౌ || రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు) హార్దిక 50వ జన్మదినోత్సవ శుభాభినందనలు....😊🍟🍨💐🍕
5 పదుల మీ జీవితంలో, యావద్ భారత దేశంలోనే రికార్డ్లను సృష్టించిన మీ అసామాన్య ప్రజాదరణగల రాజకీయప్రాస్థానం ఒకెత్తైతే,
ఎన్నో ప్రాంతాల్లో ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట నియోజకవర్గంలో మీకు గల నిఖార్సైన గౌరవమరియాదలు మీ యొక్క నీతి, నిజాయితి, నిస్వార్ధత, నిబద్ధతకు, కొలమానాలుగా ఎంతోమంది చేత కొనియాడబడే సత్యం,
మీయొక్క అలుపెరగని నిరంతర ప్రజాసంక్షేమ కాంక్షిత రాజనీతి ప్రస్థానానికి గీటురాయి.....
ఒక ఉన్నత స్థాయి అధికారం ఐశ్వర్యం ఎంతో మందికి దైవానుగ్రహంగా, వారి వారి పూర్వుల, పెద్దల పుణ్యపరిపాకమై లభిస్తాయి....
వాటిని ఆలంబనగా గావించి కొన్ని కోట్ల మంది హృదయాల్లో గౌరవమరియాదలను సంపాదించుకోవడం అనేది అటువంటి
జీవితానికి సార్ధకతను ప్రసాదించే జీవనరీతి....
' ది మోస్ట్ ఎఫిషియెంట్ ట్రబుల్ షూటర్ ' గా వాసికెక్కిన మీ రాజనీతిచతురత, ఎల్లరినీ ఆకట్టుకునే మీ సలలిత మృదువాక్యసరళి, ఎల్లరికీ అందుబాటులో ఉండే సాధారణ జీవనశైలి,
అవతలి వ్యక్తి ఎవరు ఏంటి అనేదానితో సంబంధం లేకుండా ఇతరుల్లో ఉండే గొప్పదనాన్ని మనస్ఫూర్తిగా అభినందించగల విశాలమైన మనోసంస్కారం,
ఇత్యాదిగా ఉండే మీ సుగుణసంపద
మీ వ్యక్తిత్వాన్ని మరింతగా ఇనుమడింపజేస్తూ,
మీ యశోచంద్రికలు కలకాలం వర్ధిల్లుగాక అని ఆకాంక్షిస్తూ, మీకు హార్దిక పంచవింశతి జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు...👍😊🍟🍨💐🍕👏
Wishing the dynamic THR, a very happy and prosperous 50th birthday....
May God bless you and your family with everlasting Health, Happiness, Peace and
Prosperity to make you a much trusted and dependable source for many people and thus let your glory reach those heights of
eternal admiration cherished by one and all for all the years to come.....👏🍕💐🍨🍟😊👍
శ్రీ ప్లవనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్ర ప్రయుక్త శ్రీహనుమజ్జయంత్యుత్సవ శుభాభినందనలు....😊👏🍕💐🍨🍟
శ్రీ చాగంటి సద్గురువులు శ్రీమద్రామాయణ ప్రవచనంలో బోధించినట్టుగా
శ్రీమహావిష్ణువుయొక్క దశావతారాల్లో 5వ అవతారమైన శ్రీవామనమూర్తి విశ్వరూపాన్ని దాల్చి త్రివిక్రమాకృతితో యావద్ విశ్వాన్ని తన కుడి పాదంతో పాదాక్రాంతం గావించిన సమయంలో ఆ ఆబ్రహ్మాండపర్యంత శ్రీపాదానికి ప్రదక్షిణ నమస్కారము ఆచరించిన ఘనులుగా వినుతికెక్కిన జాంబవంతులవారే మేఘనాథుడి మాయాయుద్ధాంతర్గత నాగాస్త్ర బంధన సమయంలో యావద్ శ్రీరాముడి వానరసేన రామలక్ష్మణులతో సహా
అత్యంత విషపూర్తిమైన నాగబంధనములతో బాధించబడుతున్న సమయంలో
అంతటి జాంబవంతుల వారు విభీషణుడిని
" హనుమంతుడు క్షేమమేనా...? " అని
అడిగినప్పుడు....
విభీషణుడు
"అదేంటి ఇంతటి ఘోరమైన విపత్కర పరిస్థితుల్లో మీరు 'శ్రీరామలక్ష్మణులు క్షేమమేనా ' అని అడుగుతారనుకుంటే....
హనుమంతుల వారి గురించి అడుగుతున్నారేంటి...?" అని తిరిగి ప్రశ్నించగా....
" హనుమంతుడు క్షేమంగా ఉంటేనే శ్రీరామలక్ష్మణులతో సహా మిగతా అందరు క్షేమంగా ఉండగలరు...."
అని జాంబవంతుల వారు విభీషణుడినికి ఇచ్చినసమాధానంలో ఆంజనేయస్వామి వారి గొప్పదనం ఏంటో మనకు శ్రీవాల్మీకి మహర్షి వారు ఎంతో ఘనమైన రీతిలో శ్లోకపరచగా శ్రీ చాగంటి సద్గురువులు అంతే ఘనమైన రీతిలో విశదపరిచినారు....
అగ్నిసాక్షిగా కపిరాజు సుగ్రీవుడితో శ్రీరామలక్ష్మణుల మైత్రిని నెరపిన ఘట్టం నుండి
శ్రీరాముడి 14 సంవత్సరాల వనవాస సమయం ముగిసిన వెంటనే తన అన్న అయోధ్యకు తిరిగి చేరుకోకుంటే దేహత్యాగం చేస్తానని వచించిన
భరతుడు ఇక తనువుచాలిద్దాం అని ప్రాయోపవేశం చేయబోయే భరతుడి దెగ్గరికి టైంకి చేరుకొని శ్రీసీతారామలక్ష్మణుల పుష్పక విమానాగమన సందేశాన్ని విన్నవించి భరతుడిని కాపాడి శ్రీసీతారాముడు
లక్ష్మణభరతశతృఘ్ణ సహితుడై శ్రీకోసలామహాసామ్రాజ్య చక్రవర్తిగా సిమ్హాసనారూఢుడై కొలువయ్యేంత వరకు
శ్రీరామాయణం మొత్తం నిజానికి
శ్రీహనుమాయనమే...!
ఎందుకంటే తనకంటే అభిన్నమైన తేజస్సైన హర తేజస్సు, సూర్యవంశ సాంజాతుడై దేవకార్యం నిమిత్తమై నరుడిగా కౌసల్యానందనుడిగా దశరథతనయుడిగా జన్మించిన శ్రీరాముడి యొక్క హరి తేజస్సుతో సమ్మిళితమై హరిహరులిరువురుకి కూడా తన శక్తి నుండి సృజించబడిన త్రిశూల / సుదర్షన ఆయుధాలను అందించిన సూర్యనారాయణుడి తేజస్సు భువిపై సుగ్రీవ కపిరాజు గా ఉన్నందువలన,
శ్రీరాముడు, శ్రీఆంజనేయుడు, శ్రీసుగ్రీవుడు ఈ ముగ్గురూ ఒక్క జట్టుగా ఏర్పడిన తదుపరి మాత్రమే పౌలస్త్యవధ సాధ్యమయ్యేది....
అనాడు హరి హరునకు దివ్యశరమై సమకూరినప్పుడే త్రిపురాసుర వధ సంభవమైన రీతిగ
ఇక్కడ
హరిహరసూర్య తేజస్సుల అంశలో ప్రభవించిన శ్రీరామశ్రీఆంజనేయ
శ్రీసుగ్రీవ కూటమి ఏర్పడిన తదుపరి మాత్రమే
నరవానర సంఘాతంగా రావణుడు సమూలంగా
నశించిపోవడం జరిగేది.....
కాని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
ఆంజనేయుడు చిన్నప్పుడే సూర్యుడిని మధురఫలం గా భావించి మింగుదామని నింగికెగసిన ఆ వృత్తాంతం లో ఇంద్రుడి వజ్రాయుధ ప్రహారంతో వాయుదేవుడి ప్రకోపంతో స్తంభించిన లోకాన్ని కాపాడేతరుణంలో సకల దేవతలు ఆంజనేయుడికి తమ తమ శక్తులను అందించి సకల దేవతా శక్తిసంఘాతంతో అలరారే ఏకైక భూగత ప్రాణిగా వానరుడిగా ఉన్న అనిర్జిత అమేయ శక్తి పుంజము ఆంజనేయుడు....!!
కాబట్టే కేవలం వయసులో మాత్రమే కాకుండా ఎంతో జ్ఞ్యానవృద్ధుడైన జాంబవంతుల వారు విభీషణుడిని అట్లా అడిగారు....
నిజానికి కాంచన లంకకు శ్రీరాముడి దూతలుగా వెళ్ళిన ఆంజనేయ అంగదులు
రావణుడిని ఆనాడే సమ్హరించగల బలసంపన్నులు...
కాని రాజాజ్ఞ్య, రామాజ్ఞ్య లేనందున
వెళ్ళిన పని మాత్రమే సంపూర్ణం గావించి తిరిగివచ్చారు.....
1. భరతఖండం యొక్క దక్షిణ తీరం నుండి లంకకు....
2. లంకనుండి భరతఖండం యొక్క దక్షిణ తీరానికి...
మరియు
3. లంకనుండి హిమాలయ పర్వతసానువుల్లోని
సంధానకరణి, సావర్ణకరణి, విశల్యకరణి, సంజీవని ఓషధీ మూలికలు గల గంధమాధన పరిసర పర్వతప్రాంతానికి....
4. అక్కడి నుండి ఆ పర్వతాన్ని పెకిలించి లంకకు...
5. మళ్ళీ లంకనుండి గంధమాధన పరిసర పర్వతప్రాంతానికి ఆ ఓషధీ పర్వతాన్ని పెకిలించిన స్థానంలోనే పునః స్థాపించడానికి....
ఇవ్విధంగా ఆజనేయుడు 5 సార్లు సముద్రాన్ని లంఘించడం మనం శ్రీమద్రామాయణంలో గమనించే సత్యం......
మరియు చివరి సారిగా భరతుడికి రావణవధానంతరం శ్రీరామాగమన వార్తను తెలియజేయడానికి శ్రీరామసేన తో విచ్చేస్తున్న పుష్పకవిమానం కంటే ముందే అయోధ్యకు చేరుకోవడం....
సొ మొత్తం 6 సార్లు హనుమంతులవారు సముద్రాన్ని లంఘించారు అనే సత్యం మనకు శ్రీరామాయణం తెలియజేస్తుంది....
ఇదంతా బానే ఉంది....
ఏ మూలికలను సంగ్రహించి తీసుకొనిరావాలో అనే సందేహంలో ఉన్న హనుమంతుల వారు ఏకంగా ఓషధీ పర్వతాన్నే అవలీలగా తీసుకొచ్చి తిరిగితీసుకెళ్ళగల విరాట్రూపధారులైనప్పుడు....
అసలు అంత కష్టపడి భరతఖండమునుండి కాంచనలంకకు వారధి కట్టడం ఏంటి....
నలుడికి గల సిద్ధమహిమతో నీటిపై తేలే శ్రీరామ నామ ముద్రాంకిత రాళ్ళ దొంతరగా ఉన్న వారధిపై మెల్లగా నడుచుకుంటూ సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం ఏంటి....
కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాన్నే అటు నుండి ఇటు... ఇటు నుండి అటు తీసుకెళ్లిన హనుమంతుల వారు
శ్రీరామసేనను అట్లే తన విరాడ్రూపంపై కొలువై ఉండేలా చేసి నిమిషాల్లో లంకకు తరలించి ఉండొచ్చు కద..??
అనే సందేహం అధ్యాత్మ జిజ్ఞ్యాసాపరులైన కొందరికైనా వచ్చి ఉండాలి...
ఇక్కడ ఉన్న అధ్యాత్మ తత్త్వ విశేషాలేంటో చూద్దాం...
రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి వారు భువిపై వానరుడై ప్రభవించిన తదుపరి
1. శ్రీరాముడి నుండి సీతమ్మవారికి అభిజ్ఞ్యానంగా అందివ్వబడిన శ్రీరాముడి అంగుళీయకం అందుకున్న హనుమంతుల వారి శక్తి ఒక స్థాయి...
2. ఆదిపరాశక్తి భూదేవి అంశగా అయోనిజగా జనకుడి పుత్రికగా జానకిగా ప్రభవించి,
బాల్యంలోనే ఎవ్వరికీ సాధ్యమవ్వని పని, శివధనస్సు గల మంజూషను ( ధనస్సును భద్రపరిచే పెట్టె లాంటి వస్తువు ) అవలీలగా చేతితోనే లాగి పక్కకు పెట్టిన అసామాన్య శక్తిసంపన్నురాలైన సీతాదేవిని అశోక వనంలో సందర్శించిన తదుపరి
సీతమ్మ తన చూడామణిని శ్రీరాముడికి అభిజ్ఞ్యానంగా ఇవ్వమని హనుమంతులవారికి అందించిన తరువాత
హనుమంతుల వారి శక్తిది మరొక స్థాయి..
:
ఒకసారి శ్రీరుద్ర లఘున్యాసంలోని ఈ క్రింది సరళిని మీరు గమనించగలిగితే
"
ఆత్మని దేవతాః స్థాపయేత్ ॥
ప్రజననే బ్రహ్మా తిష్ఠతు ।
పాదయోర్-విష్ణుస్తిష్ఠతు ।
హస్తయోర్-హరస్తిష్ఠతు ।
బాహ్వోరింద్రస్తిష్టతు ।
జఠరేఽఅగ్నిస్తిష్ఠతు ।
హృదయే శివస్తిష్ఠతు ।
కంఠే వసవస్తిష్ఠంతు ।
వక్త్రే సరస్వతీ తిష్ఠతు ।
నాసికయోర్-వాయుస్తిష్ఠతు । నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతాం ।
కర్ణయోరశ్వినౌ తిష్టేతాం ।
లలాటే రుద్రాస్తిష్ఠంతు ।
మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు ।
శిరసి మహాదేవస్తిష్ఠతు ।
శిఖాయాం వామదేవస్తిష్ఠతు ।
పృష్ఠే పినాకీ తిష్ఠతు ।
పురతః శూలీ తిష్ఠతు ।
పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతాం ।
సర్వతో వాయుస్తిష్ఠతు ।
తతో బహిః సర్వతోఽగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు ।
సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు ।
మాగ్ం రక్షంతు ।
"
15 వ న్యాసస్థానమైన శిఖ స్థానమునకు అధిదేవతగా కొలువైఉండే వామదేవుడి,
( అనగా రుద్రుడి పంచముఖ తత్త్వంలో
ఉత్తరాభిముఖమైన వామదేవ వదనానికి ప్రతీక )
శక్తిని తనలో ఇముడ్చుకున్న సీతమ్మవారి చూడామణిని స్వీకరించిన హనుమంతుల వారిలో
హర శక్తి ( హస్తయోర్-హరస్తిష్ఠతు )
హరి శక్తి ( శిఖాయాం వామదేవస్తిష్ఠతు )
ప్రత్యక్షంగా సమ్మిళితమై హరిహరాత్మక శక్తిపుంజమై వెలుగొందిన హనుమ యొక్క స్థాయి ఏ యోగభూమికలకు కూడా అందనంత ఉన్నతమైనది...
అందుకే, సీతాదేవి గా ఉన్న తన శక్తి దూరమైన శ్రీరాముడు ఇచ్చిన ఉంగరం ఉన్నప్పుడు..
" హుం....నేనా ఇంత పెద్ద సముద్రం దాటగల ధీరుడను....
అని ఒకింత నిరాశానిస్పృహతోనే ఉన్న హనుమంతుల వారిని జాంబవంతుల వంటి మహావీరులు ఉత్తేజపరిచి తన శక్తిని ప్రకటింపజేసారు...
"అయ్యో..కుయ్యో...ఇప్పుడెట్లా...హుం...ఉం"
ఇత్యాదిగా ఒక భూగత ప్రాణికి సహజంగా ఉండే నిరాశానిస్పృహలు.....
వానరుడిగా ఉన్న హనుమంతులవారికి కూడా అంతే సహజంగా ఆపాదించబడినవి....
అశోకవనంలో బంధీగా ఉన్న
సీతమ్మ తన శిఖ స్థానంలో ధరించిన ఆ చూడామణిని శ్రీరాముడికి అందివ్వమని హనుమంతులవారికి అనుగ్రహించిన తరువాత మీరు హనుమంతుల వారి శక్తిని గమనిస్తే ఒక్కసారిగా వారిలో
అంతర్గతంగా సమ్మిళితమైన హరిహరాత్మక శక్తులకు శ్రీ శక్తి అనగా ఆదిపరాశక్తి యొక్క శక్తి సంఘటితమై ఆ శాక్తేయ శౌర్యంతో రెచ్చిపోయిన హనుమంతుల వారిని ఏ వీరుడు పట్టలేనంతటి అరివీరభయంకరుడిగా శ్రీఆంజనేయుడి శక్తి రూపాంతరం చెందడం...
"నేనా సముద్రము దాటగల ధీరుడను..."
అన్న హనుమంతుడు...,
"ఎవడ్రా నాకు ఎదురునిలిచి గెలిచేది ఈ భువిపై...." అనే స్థాయిలో విరుచుకుపడి రావణుడి మంత్రుల వధ, అక్షకుమార వధ, కాంచనలంకా దహనం లో ప్రదర్శించిన చండప్రచండ శాక్తేయశౌర్యప్రతాపాలకు ఎవ్వరైనా సరే ఔరా అని అనితీరవలసిందే...
ఇక్కడ హనుమంతుల వారు పైకి కథాంశంగా శ్రీరామాయణంలోని ఒక ముఖ్య వక్తిగా, శ్రీరాముడి దూతగా, బంటుగా, తన విహిత కర్తవ్యాలను సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న వైనంలో అంతర్లీనంగా బోధించబడే అధ్యాత్మ తత్త్వ జ్ఞ్యానమంజరులను సద్గురుబోధాంతర్గతంగా సాధనలో ఒడిసిపట్టగలిగితే శ్రీమద్రామాయణం నిజంగా ఒక అత్యద్భుత అధ్యాత్మ యోగార్ణవం....
శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా ఆదిపరాశక్తిగా పురుషకారిణిగా
అమ్మవారి దయతోనే అయ్యవారి కరుణ సంపూర్ణంగా లభించి తరించడం సంభవమయ్యేది...
"నేను వెతుకుతున్నాను..." అని అనుకున్నంతసేపు సీతమ్మ దర్శనం లభించలేదు...
"వెతికేది నేనే అయినా శ్రీరామకార్యంలోని ఈ వెతుకులాట నీ అనుగ్రహం వినా సఫలీకృతం కానేరదమ్మా..."
అని ఆ ఆదిపరాశక్తికి, సీతాదేవికి
నమస్కరించిన తదుపరి మాత్రమే సీతమ్మ దర్శనం లభించడం జరిగింది....
అదే విధంగా
అన్నమయ
ప్రాణమయ
మనోమయ
విజ్ఞానమయ
ఆనందమయ
కోశములనబడే జీవుడి పంచకోశాల ఆంతరమున స్వప్రకాశ శక్తిపుంజమై వెలుగొందే ఆ త్రికోణాంతరదీపిక....
మనంగావించే శరణాగతికి తన స్వస్వరూపానుసంధానంతో జీవుడిని అనుగ్రహించడం సంభవిస్తుంది....
చతుర్దశ భువనాలను శాసించే శ్రీభువనేశ్వరి బీజాక్షరమైన హ్రీంకారోపాసనతో నిత్యం ఒక జ్వలించే శక్తిపుంజమై వెలిగే హనుమంతులవారు శివశక్త్యాత్మక
దేవతామూర్తి...
అందుకే శ్రీ చాగంటి సద్గురువులు మనకు ఉపాసనాపరమైన 2 విశేషాలను బోధించి అనుగ్రహించారు...
1. అమ్మవారు మరియు హనుమంతులవారు...
ఈ ఇరువురు కూడా అత్యంత వేగంగ, శక్తివంతంగా భక్తులను అనుగ్రహించే దేవతా స్వరూపాలుగా శాస్త్రం బోధించి అనుగ్రహించింది...
2. కేవలం చేతివేళ్ళతో "హనుమ" అని భూమి మీద వ్రాసి నమస్కరించినంత మాత్రాన
హనుమదనుగ్రహం సద్యోలభ్యమై భక్తులను సమ్రక్షిస్తుంది..
ఇక తిరుగులేనిది, అత్యంత శక్తివంతమైన పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆరాధన యొక్క
విశేషం ఎల్లరికీ తెలిసిందే...
శ్రీసమర్ధరామదాసుగారిని అనుగ్రహించి ఛత్రపతి శివాజీమహరాజ్ గారితో భారత సనాతన ధర్మవైభవాన్ని దేశం నలుచెరగులా మళ్ళీ దేదీప్యమానంగా ఉజ్జీవింపజేసిన ఘనత ఆ పంచముఖ ఆంజనేయునిదే కద....
ఇవ్విధంగా శ్రీఆంజనేయస్వామి వారు
నాడు, నేడు మరియు ఎల్లప్పుడూ భక్తులను సమ్రక్షించే ఘనదైవమై సప్తచిరంజీవుల్లో ఒకరై శాశ్వతత్వాన్ని , అమరత్వాన్ని, దేవత్వాన్ని, దివ్యత్వాన్ని సంతరించుకున్న మహాయోగీశ్వరుడైన రీతిని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంతతి వారు ఎంతో ఘనంగా ఈ క్రింది సంకీర్తనలో భక్తులెల్లరికి అందించడం విదితమే....
సర్వం శ్రీలక్ష్మీవేంకటేశ్వర సమేత
శ్రీకొండగట్టు వీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు.....🙏😊🍟🍨💐
http://annamacharya-lyrics.blogspot.com/2020/05/875-hariki-lamkini-hamtaku.html?m=1
hariki lamkiNI hamtaku amtarameTTunnadi - హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
Tuned & Sung by Sri Sathiraju Venumadhav in Raga : Hamsadhwani,
Album : Nivugaliginachalu
హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
కరుణ నింత మన్నించె కమలావిభుఁడు
విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె
విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను
శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే
శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు
ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె
ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు
రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను
నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని
దేవహితార్థముసేసఁ ద్రివిక్రముఁడు అట్టె
దేవహితార్థమే జలధిలంఘనుఁడు
శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను
కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు
Thursday, June 3, 2021
ShreeVaiShaakha bahuLa daShami poorvaabhaadra nakShatra prayukta Sreehanumajjayanti Subhaabhinandanalu....🍨👏🍕😊🙏💐
Wednesday, June 2, 2021
Shree TarigonDa Vengamaamba 235th Jayanthyuthsawa Subhaabhinandanalu...
Shree TarigonDa Vengamaamba 235th Jayanthyuthsawa Shubhaabhinandanalu...
😊🍨🍟🍕👏💐
Born on 20th April 1787 : Raudri Naama Samvatsara Vaishaakha Suddha Tadiya / Akshaya Tadiya..
(https://en.m.wikipedia.org/wiki/Tarigonda_Vengamamba )
This 18th century mahaa Tapaswini's / Yogini's sajeevasamaadhi / 'Shree Vengamaamba Brundaavanam' in Tirumala continues to radiate a multitude of her yogic powers even today and her cosmic guidance remains very much accessible to many a lord ShreeVenkateshwara's Devotee as it used to be in her days when she used to walk in to the AanandaNilayam to perform the much revered 'Tarigonda Muthyaala Haarathi' without which lord Shree Venkateshwara's daily routine would not become complete....
And the same ritual continues even today as an order from Lord Shree Venkateshwara himself....
As stated by sadguru Shree ChaaganTi gaaru in the "ShreeVenkateshwaraVaibhawam" pravachanams,
" Taallapaaka Laali... TarigonDa Haarathi"
is the daily service that makes lord "sleep" peacefully so that he can "wake up" to the Suprabhaataseva to listen to all the devotees' earnest pleas and continue to bless them all along the day....
I too was one among those much blessed Shreevaari Sevaks of TBP
[ 'Telugu Bhakti Pages' Shreevaari Sevaks' is a devotional group led by bhaagawataar Shree Paritaala GopiKrishna gaaru,
]
who got posted in the AanandaNilayam sannidhi duty in the "7 PM to 12 PM shift" after the completion of which all the Shree vaari sevaks along with the TTD staff for the day were blessed with the TarigonDa Muthyaala Haarathi and the all-mix fruits' prasaadam offered to the Lord in the ekanta seva.
That limited all-mix fruits' prasaadam also called as 'mewa prasaadam' offered to Lord in the most sought after "ekaanta seva" is considered highly meritorious and rare to be obtained because once all the darshan Q lines are stopped for the day, only a select very few 'ekanta seva' ticket holders participating in that Seva will be blessed with that limited all-mix fruits' prasaadam which is also shared with the on-duty TTD personnel over there along with the Shreevaari Sevaks of the day...)
For those ardent devotees of
Lord Shree Venkateshwara who are aware of the Lord's various daily, weekly, monthly, yearly rituals, it is very well known that 'Ekanta Seva' is one of the most powerful sevas offered to the Lord everyday before he proceeds to his celestial sleep.....
The 'Virajaa teertha pravaaha savvaDulu'
can be heard only in this Seva owing to the absolute silence it is performed in...
And it is a much celebrated fact in Tirumala that, Lord remains extremely attentive to a devotee's prayers during this EkaantaSeva because of it's prominence...
Because " Ekaanta Seva" is that cosmic bridge which connects the mortal plane's living beings' worship in the AanandaNilayam that continues from SuprabhaataSeva thru EkaantaSeva
and
the worship of various planes' super humans who start arriving at the AanandaNilayam as soon as the Ekaanta Seva gets completed and the doors are closed at the JayaVijaya sannidhi....
that continues until they are reopened for the Suprabhaata Seva of the upcoming day...
The moment 'Vendivaakili' is closed after ascertaining that no more humans are present in the 'AanandaNilayaVimaanaPradakShina maargam' as per the TTD protocol after the ekanta seva's completion, the entire ManiManDapam gets transformed in to an unfathomable celestial abode with a multitude of cosmic beings from varied cosmos making their way to the AanandaNilayam to worship the BrahmaanDaNaayaka Shree Venkateshwara Paradaiwam.....
As soon as the 'VendiVaakili' gets closed to stop the humans' entry in to the AanandaNilayam, the
'VenDi MakaraToranam' / the silver arch present around the uttaraabhimukha
'Shree Vimaana Venkateshwara Swaamy'
gets transformed in to a celestial beacon that invites all the various cosmic planes' devotees to arrive for the Lord's worship...
Many devotees would have remembered Shree ChaaganTi sadguruvu gaari sadvaakku about the
"BrahmaTeertham" that is kept infront of the Lord during the 'Ekaantaseva' used by all those celestial beings led by BrahmaDeva while worshiping Lord Shree Venakateshwara as per their cosmic planes' respective divine worship procedures....
The leftover Brahmateertham is offered as TeerthaPrasaadam to the Suprabhaata Ticket holders of the following dawn...
Maathru Shree TarigonDa Vengamaamba is one such highly pristine and yogic saints of this mortal plane who is a member of all those special celestial beings that arrive for Lord Shree Venkateshwara paradaiwa aaraadhana during the "Manushyeatara daiwika samooha Nisheedhi kaala Archana' that continues from EkaantaSeva thru SuprabhaataSeva as per our humans' time plane....
Such was the magnitude of her staunch penance that made her a closest devotee of Lord ShreeVenkateshwara so much so that she was guided by Lord Shree Venkateshwara himself to a mystical place called 'TumburuKona' to continue her penance when she was being disturbed a lot by the local folks of those days...
The reason why TumburuTeertham is regarded as one of the highly powerful and sacred teerthams of Tirumala even today is that her TapahShakti is transfused in to the waters of TumburuTeertham and is blessed to all the devotees who visit the theertham on every Pournami / full moon day and especially on the Phaalguna Pournami day that happens to be the TeerthaMukkoTi parvadinam for TumburuTeertham.....
One would find it very difficult and strange to ascertain the perennial source of TumburuTeertha water falls which seem as if they run down all the way from the heavens for all the magnanimity / mysticism / miracles / held by them....
She is regarded to be born with PrahlaadaamSha hence Lord TarigonDa Narasimha swaamy was her diety until she was guided by TarigonDa Shree LakshmeeNarasimha swaamy himself to reach Tirumala and join Shree Taallapaaka family to continue worshipping him as ShreeVenkataNaarasimha....
Many people including the then priests of Tirumala have insulted her in many ways for her abnormal Bhakti in treating lord ShreeVenkateshwara as her husband in her early days which was later on recognized and respected appropriately with the support of the saints of Taallapaaka Annamaachaarya family endorsing her as an integral part of their authoritative group that can enter AanandaNilayam for ShreenivaasaShreeKainkaryam because only a saint can recognize another saint to get united for Lord's worship....
However, a few arrogant folks were still jealous of the fact that a woman started worshiping Lord ShreeVenkateshwara on par with them and they continued their silent torture in the absence of Annamaachaarya group...
So she got irritated with this insane behavior of the so called sane people and requested Lord himself to guide her properly.. It was during this time when a group of her followers / fans on one side and a group of a few narrow minded folks on the other side started bothering her a lot, she was relocated by Lord to the TumburuKona and blessed her to continue her penance and attain siddhi...
However she requested Lord to allow her in to participate in the AanandaNilaya stitha Apraakrutha ShreeVaishnavaSaaligraama Dhruvabera aaraadhana that she has been doing all along upon which lord has blessed her with the SiddhaMaargam to be tread inorder to reach the AanandaNilayam to continue worshipping him as usual during the Nisheedhikaala aaraadhana that is alloted for all the super human species to worship the Lord...
Though she has attained a decent magnitude of Siddhi in a varied aspects,
because of being a human being she continued her previous practice of worshipping the AanandaNilaya ShreeVenkateshwara Dhruvamoorthi with flowers and Tulasi leaves
( Basil ) as usual....
This has always baffled the then priests as to how come there are fresh flowers and Tulasi leaves present on Lord's divine shreepaada yugalam that are different from those offered by them during the last night's ekanataSeva...
because no humans can enter the AanadaNilayam once it is locked after performing the EkaaantaSeva....
One fine day when a priest has finally decided to find out what's going on after the ekaantaSeva's completion he remained hidden in the AanandaNilayam itself even after the VendiVaakili was closed as per the protocol, he was astonished to see ShreeVengamaamba emanating from a dynamic outlet infront of the Lord in the form of a Siddha Tapaswini who went to worship the Lord with fresh flowers and Tulasi leaves and before he could approach her he couldn't bear the radiance of that SiddhaShareeram donned by Vengamaamba and got fainted then and there itself....
The next day he explained this to one all after which they all realized their arrogant behavior towards such a saadhwee Tapaswini and went on to find her whereabouts...Finally when they have learnt about her penance in TumburuKona they went there and offered their apology and requested her to come back to Tirumala to stay and continue worshipping Lord Shree Venkateshwara as she used to do before being to TumburuKona...
Though she accepted their apology and blessed them by being back to Tirumala, in a short span of time, she understood that it was time for her to go on in to Jeevasamaadhi to attain a full fledged SiddhaBhoomika and did so by taking the blessings of Lord Shree Venkateshwara to stay in her under-ground abode permanently very near to the Tirumala temple in the premises of the current (S.V.B.N.R high school tirumala), behind the ShreeVaikhaanasa ArchakaNilayam located on to the left side of the temple area....
With the blessing of a bhagawad bandhu named Shree KaruNaShree Timmaraaju gaaru, I, along with many other SheevaariSevaks, was graced with TarigonDa Vengamaamba Brundaavana darshanam for the first time during my very first ShreevaariSeva in 2012 when not even a proper sign board was present anywhere to guide devotees to such a magnanimous place..
Shree KaruNaShree gaaru and a few other Shreevaari Sevak devotees requested the then T.T.D E.O to place at least a small sign board named
" ShreeVengamaambaBrundaavanam" so that devotees can make their way to such a siddha pradesham.....
Even today, "TarigonDa Vengamaamba Brundaavanam" continues to be a majestic mystical place that makes our earnest prayers heard by Lord ShreeVenkateshwara much faster and stronger owing her involvement...
For me, it is on par with
" Shree Kanchi MahaaSwaami Brundaavanam",
" Shree Ayyappa Swaamy Devaalayam in the KaakinaaDa BhaanuguDi junction ",
"Shree Arunaachala RamanaMaharshi aashramam"
and so on....
for the immeasurable God's grace they shower on the devotees visiting / worshipping them....
For those who want to know how much of a hold she has on Lord ShreeVenkaTeshwara and his grace,
read her highly meritorious work of "ShreeVenkaTaachalaMaahaatmyam..."
that is considered as one of the supreme authoritative works on the magnanimity of Lord Shree Venkateshwara and Tirumala....
May Shree TarigonDaVengamaamba continue to bless all her /
Shree Venkateshwara Swaami's devotees with Health, Happiness, Peace and Prosperity in abundance...😊🍕👏💐🍨🍟🌸
Monday, May 31, 2021
సోమవారం + శ్రవణా నక్షత్రం... నేటి తిథి వైభవం విశేషమైనది....
Friday, May 28, 2021
Shree Taallapaaka Annamaachaarya 613th Jayantyuthsava Shubhaabhinandanalu....😊💐🍨🍟🍕👏
Wednesday, May 26, 2021
Shree Kanchi KaamakoTi PeeTha 67 th jagadguruvareanya, Shree ChandraShekhara Saraswathi MahaaSwaami's 128 birth anniversary celebrations....😊💐🙏🍨🍕👏
HH Shree Kanchi Paramaachaaryaa....
Such is the impact of one great personality on another....
None of those who are currently alive on this planet would have had a darshan of
ShreeAadiShankaraachaarya, the unfathomable personality behind the establishment of the revered chaturaamnaaya peeTha jagadguruparampara with the DakShinaamnaaya Shrungagiri
peeTham in the Gurusthaanam for all the other 3 aamnaaya peethams....
Hence Shree AadiShankara has once again graced this modern kaliyugam in the form of Shree Kanchi Periyava....
As stated in multiple pravachanams by Shree ChaaganTi sadguruvu gaaru,
Shree Kanchi MahaaSwaamy is extolled by many as " NaDichay Daiwam..." ,
" NaDichay Kaamaakshi..."
Such was the magnitude of his ShreeKaamaakshi Aaraadhana....
It was only his grace that many people who have had a chance to visit his sannidhi have submitted themselves to his excellence par divinity and have fine tuned their executions to realign them for common man's good....
While he was still a primary school kid who knew only ShreeRaamaTaarakaMantram with not much other spiritual know how,
he was appointed as the Kanchi Peetha uttaraadhikaari in an unfortunate situation of the then jagadguru's early demise ( along with his relative / elder brother's demise ) when no one else were available to adorn the much revered KanchiKaamakoTi peeTham that was the most magnificent of the 5 peethams established by Shree AadiShankaraaChaarya and the one to which ShreeAadiShankara himself was the very first Jagadguru...
Imagine the plight of a small boy who just went to visit their relatives during school holidays and was suddenly told to forget all of his life elsewhere because he is being made the Kanchi PeeTha uttaraadhikaari with immediate effect due to some unfortunate circumstances...!
From that hapless state of not even knowing what it means to wear the holy saffron robes with the all of a sudden imposed Sanyaasaaashrama sweekaaram to hold the SatyadanDam 24×7 as a custom of the PeethaSampradaayam,
he has burned several gallons of mid night oil to master umpteen Shaastraas all alone with the blessings from the previous jagadgurus' Brundaavanams located near by the Peetham and went on to become that mighty spiritual personality ever known by the Indian Diaspora infront of whom the entire world prostrated for his unparalleled and unfathomable supreme divinity that made him a walking Kaamaakshi...!!
His magnanimity was established not just in the fact that he became a world renowned Jagadguru with his Herculean efforts across several years of rigorous Adhyaathma Saadhana but also for the fact that he has always practised and advocated simplicity and remained a common man centric jagadguru....
Even the then British government have submitted to the divine supremacy of HH Shree Kanchi Mahaaswaamy and respected his words from their hearts..
Such a magnanimous personality of impact he was and he is and he would remain forever....
There was never a Jagadguru who requested all the devotees, during a large gathering, their time of about 5 mins every day as the GurudakShina to be offered to him, and asked them to practice ShreeRaamaTaaraka mantram
during that time for their well being...
Such was his concern about a common devotee..
The fact that even today he continues to bless all his devotees / Kanchi Kaamaakshi's devotees from his Brundaavanam itself so profusely so that it makes his title " NaDichay Daiwam " applicable to all the times....
For those who remember Shree ChaaganTi sadguruvu gaari explanation in one of his pravachanams...
" When HH Paramaachaarya went to Thirumala and had the darshan of Lord ShreeVenkateshwara...
all the media and other personnel over there gathered and asked him to answer their query of
"Who is it that is inside the AanandaNilayam...?
i.e., Shiva or Vishnu or Shakti or Bhairava or Kumaaraswaamy..." etc..
For which Shree MahaaSwaami has promptly answered...
" Adi VenkaTesha Parabrahmmamu..!"
to which everyone over there simply apologized for their inappropriate behavior in being judgemental about the Kaliyuga PratyakSha paramaatma infront of such a spiritual stalwart...
May the blessings of Paramaachaarya continue to fill the lives of thousands and thousands of devotees with Health, Happiness, Peace and Prosperity with the grace of Kanchi Kaamaakshi paraambika...🙏😊👏🍕🍨💐🍟
JayaShankara..HaraHaraShankara...🙏
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।🙏
SadaaShivaSamaarambhaam..
VyaasaShankaraMadhyamaam...
AsmadaachaaryaParyantaam...
VandayGuruparamparaam....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🥭🥭🥭🥭